ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఎస్‌బీఐ
ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. ఈనెల‌లోనే వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డం ఇది రెండ‌వ‌సారి.  మార్చి 10వ తేదీనే ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. 75 బేసిస్ పాయింట్ల‌తో రెపో రేటును ఆర్బీఐ త‌గ్గించ‌డం…
ఆరు లక్షల కోట్లు ఆవిరి
కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా నాలుగోరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల …
క్రిస్మస్ ని ఎందుకు జరుపుకుంటారంటే
సుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మస్ పండుగ ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం! రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రి…
ఘనంగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌ కూడిక
కట్టమూరు పుంతలోని క్లాప్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు రెవ. లంక పురుషోత్తం దాసుగారి కల్వరి మిరాకల్‌ చర్చినందు ఉపాధ్యకక్షులు రెవ.ఎన్‌. భాస్కరరావు గారి అధ్యక్షతన జరిగియున్నది. పెద్దాపురం, పెద్దాపురం రూరల్‌ గ్రామాల నుండి దైవజనులు, దైవజనురాండ్రు అనేకులు ఉత్సాహంగా పాల్గొని యున్నారు. ఈ కూడికలో రెవ.వి.ప్రసాద…
కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు..!
రహదారికి లోతుగా ఉన్న పాత ప్రార్థనా మందిరాన్ని కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు లేపే కార్యక్రమాన్ని పార్వతీపురంలో సోమవారం చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని బైపాస్‌ కాలనీ రోడ్డులో కొన్నేళ్ల క్రితం నిర్మించిన ప్రార్ధనా మందిరం, రహదారికి చాలా లోతుగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు, …
ఎమ్మెల్సీ: క్రిస్టియన్లకు కేసీఆర్ హామీ, టీని చూసి దేశం..
క్రిస్టియన్ మతపెద్దలు సూచించిన వారికే ఎమ్మెల్సీ సీటును ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా క్రిస్టియన్లకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణలో లౌకిక స్ఫూర్తిని నెలకొల్పుతామని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి ఆదర్శంగా నిలిచేలా చే…